Hyderabad: హైదరాబాద్ లో మెట్రో పిల్లర్‌ ను ఢీ కొట్టిన లారీ

హైదరాబాద్‌లో పంజాగుట్ట పీఎస్ ఎదుట మెట్రో రెడ్‌లైన్‌లోని పిల్లర్‌ను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు భారీ క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

New Update
Hyderabad: హైదరాబాద్ లో మెట్రో పిల్లర్‌ ను ఢీ కొట్టిన లారీ
Advertisment
తాజా కథనాలు