New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/man-7.jpg)
తాజా కథనాలు
కడపలో మోహినూద్దిన్ అనే వ్యక్తి మూగ జీవాలపై అపారమైన ప్రేమను చూపిస్తూ వస్తున్నారు. 2012 నుంచి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మూగ జీవాలకు పండ్లు, వాటర్ ట్యాంక్ నీళ్లు అందిస్తూ వస్తున్నారు. మూగ జీవాలపై మోహినూద్దిన్ చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.