Tirupati: తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్..! AP: తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. శిలాతోరణం మార్గంలో ఉన్న పార్క్ ను ధ్వంసం చేశాయి. రాత్రి సమయాల్లో ఏనుగులు అటవీ ప్రాంతం దాటుతూ..ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేసినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన అధికారులు ఏనుగుల గుంపును అడవిలోని తరిమికొట్టారు. By Jyoshna Sappogula 21 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి #tirumala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి