సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వ్యవసాయానికి కావాల్సిన సహాయ, సహాకారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. దీంతో రైతులు, నేటి యువత కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. మనదేశంలో సేంద్రియ వ్యవసాయంలో చాలా రాష్ట్రాలు ముందజలో ఉన్నాయి. రైతులందరూ తమ భూమిలో కొంత భాగం సేంద్రియ వ్యవసాయానికి కేటాయించాలని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ సూచించడంతో ఇప్పుడు చాలా మంది రైతులు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు సాంకేతికతను వినియోగించుకుంటూ వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నారు. ఓ యువకుడు మాత్రం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే…సేంద్రియ వ్యవసాయం కింద అరటిసాగు చేస్తూ ఏటా లక్షలు సంపాదిస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Success Story: ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే..సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏటా 10 లక్షలు సంపాదిస్తున్న రైతు..!!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయంపై శ్రద్ధ చూపిస్తున్నారు అన్నదాతలు. సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నేటి యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నారు. ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే సాంద్రియవ్యవసాయం ద్వారా అరటిసాగు చేస్తూ ఏటా పదిలక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.
Translate this News: