AP: నక్కల కాలువలో కొనసాగుతున్న ఉధృతి.. నీటమునిగిన 70 ఎకరాలు..!

పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామంలో నక్కల కాలువ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు 70 ఎకరాలు నీటమునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలోనైనా లాకులకు మరమ్మత్తులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

AP: నక్కల కాలువలో కొనసాగుతున్న ఉధృతి.. నీటమునిగిన 70 ఎకరాలు..!
New Update

This browser does not support the video element.

#west-godavari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి