ఈఏడాది ఏప్రిల్ 25నుంచి కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. కేదార్ నాథ్ ను దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే కేదార్ నాథ్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. వాతావరణం తట్టుకోలేక చాలా మంది భక్తులు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఏడాది కేదార్ నాథ్ తలపులు తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 68మంది యాత్రికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటు వల్ల మరణించినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ప్రయాణికులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించింది. ఏప్రిల్ 25న కేదార్నాథ్లో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు గత రెండు నెలల్లో 68 మంది యాత్రికులు మరణించారు.
పూర్తిగా చదవండి..కేదార్నాథ్ యాత్రలో గుండెపోటు మరణాలే ఎక్కువ..ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే..!!
కేదార్నాథ్ తలుపులు తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు 68 మంది యాత్రికులు ధామ్లో మరణించారు. గుండెపోటు వల్లే మరణాలు ఎక్కువగా సంభవించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ప్రయాణికులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించింది. ఏప్రిల్ 25న కేదార్నాథ్లో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు గత రెండు నెలల్లో 68 మంది యాత్రికులు మరణించారు.
Translate this News: