KTR: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలు గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. అదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ ని పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..KTR: చంద్రబాబు సర్కార్ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది… రేవంత్ ప్రభుత్వం చేసింది జీరో
పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో?..బిగ్ జీరో అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు.
Translate this News: