Visakhapatnam: విశాఖలో గల్లంతైన మత్య్సకారులు సేఫ్

విశాఖలో రెండు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్య్సకారులు అప్పికొండ బీచ్ వద్ద క్షేమంగా చేరుకున్నారు. రాత్రి 3.00 గంటల సమయంలో మత్య్సకారులు తీరానికి చేరుకున్నారు. స్థానికులు సాయంతో వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Visakhapatnam: విశాఖలో గల్లంతైన మత్య్సకారులు సేఫ్

Visakhapatnam: విశాఖ ఫిషింగ్ హార్బర్(Visakha Fishing Harbor) లో రెండు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్య్సకారులు అప్పికొండ బీచ్ వద్ద క్షేమంగా చేరుకున్నారు. రాత్రి 3.00 గంటల సమయంలో మత్య్సకారులు తీరానికి చేరుకున్నారు. స్థానికులు సాయంతో వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: వైఎస్ వివేకా హత్యపై షర్మిల కుండబద్దలు కొట్టారు..ఆ వాఖ్యలు వాస్తవం: బీటెక్ రవి

చిన్నారావు కారి (45) , కారి నరేంద్ర (18), మైలపల్లి మహేష్ (18), వాసుపల్లి అప్పన్న (35), కారి చిన సత్తయ్య (55), వాసుపల్లి అప్పన్న(32) గల్లంతు అవ్వడంతో  కోస్ట్ గార్డ్ అధికారులు వారి కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు వారు సేఫ్ గా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పిల్చుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు