దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అటల్ పెన్షన్ యోజన.ఈ పథకాన్ని 2015లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అనధికారిక రంగంలోని వ్యక్తుల భవిష్యత్తును నిర్ధారించడానికి వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం రూపొందించబడింది. ఇందులో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందవచ్చు.
పూర్తిగా చదవండి..నెలకు 5,000.. కేంద్ర ప్రభుత్వ సూపర్ స్కీమ్ తెలుసా?
60 ఏళ్లు నిండిన కార్మికుల కోసం అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చింది. అటల్ పెన్షన్ యోజన రోజువారీ వేతన సంపాదకులు, స్వయం ఉపాధి, అధికారిక పెన్షన్ ప్లాన్ లేని చిన్న వ్యాపారుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టింది.అయితే ఈ ప్రోగ్రామ్లో ఎలా చేరాలి?
Translate this News: