యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హథ్రాస్ జిల్లా సదాబాద్ రోడ్డులో ట్రాక్టర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. యాక్సిడెంట్ సమయంలో ట్రాలీలో 45 మంది భక్తులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ దేవాన్ష్ కుమార్ పాండే తెలిపారు.
పూర్తిగా చదవండి..యూపీలో ట్రక్కు- ట్రాక్టర్ ఢీ…. ఆరుగురు మృతి….!
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హథ్రాస్ జిల్లా సదాబాద్ రోడ్డులో ట్రాక్టర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. యాక్సిడెంట్ సమయంలో ట్రాలీలో 45 మంది భక్తులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ దేవాన్ష్ కుమార్ పాండే తెలిపారు.
Translate this News: