తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే భానుడు విజృభిస్తుండడంతో ప్రజలేవరు బయట కనిపించడం లేదు. నిత్యం 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా తయారయ్యింది.
పూర్తిగా చదవండి..Summer: నిప్పులా కుంపటిలా తెలంగాణ.. ఆ 6 జిల్లాల్లో ..
తెలంగాణలో ఏకంగా ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాటి రెడ్ జోన్ లో చేరిపోయాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.5 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 45. 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Translate this News: