ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్లో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..విరిగి పడిన కొండచరియలు…. నలుగురి మృతి…!
ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్లో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు అధికారులు వెల్లడించారు.
Translate this News: