బంగ్లాదేశ్ లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ( Bangladesh Bus Accident)అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ఈ ఘనలో 17మంది మరణించగా…35మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నివేధికలో పేర్కొన్నారు. 60 మంది ప్రయాణికులతో బస్సు భండారియా నుంచి సౌత్ వెస్ట్ డివిజన్ ప్రధాన కార్యాలయమైన బరిసాల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..Bangladesh Bus Accident : ఘోర ప్రమాదం…చెరువులో పడ్డ బస్సు.. 17 మంది మృతి, 35 మందికి గాయాలు..!!
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం (Bangladesh Bus Accident) జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా కనీసం 17 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
Translate this News: