దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు సమీపంలోని విషవాయువు లీక్ కావడంతో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా మొత్తం 16 మంది మరణించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పారామెడిక్స్ సహాయంతో కొంతమందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..విషాదం..గ్యాస్ లీకై 16 మంది మృతి, మృతుల్లో మహిళలు, చిన్నారులు..!!
దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటుచేసుకుంది. బోక్స్బర్గ్లోని ఒక మురికివాడలో గ్యాస్ లీక్ కారణంగా ముగ్గురు పిల్లలు, ఐదుగురు మహిళలు సహా మొత్తం 16 మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. విషపూరిత వాయువు లీక్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
Translate this News: