మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ విరిగి మినీ ట్రక్ నదిలో పడిపోవడంతో 12 మంది మృతి చెందారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మినీ ట్రక్ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..ఘోరప్రమాదం..నదిలో పడిన మినీ ట్రక్.. 12 మంది మృతి
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ విరిగి మినీ ట్రక్కు నదిలో పడిపోవడంతో 12 మంది మృతి చెందారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Translate this News: