ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. గత రాత్రి గంజాం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారికి బెర్హంపూర్లోని MKCG మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం..రెండు బస్సులు ఢీకొని 12 మంది మృతి..!!
ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గంజాంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 12మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్లు, నలుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు.
Translate this News: