లాటరీ టికెట్ కొనుగోలు చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టారు. కేరళ లాటరీ విభాగం ప్రకటించిన వర్షాకాల ఫలితాల్లో ఈ 11మంది మహిళలు కొనుగోలు చేసిన టికెట్ ఏకంగా రూ. 10కోట్లు గెలుచుకుంది. కేరళలోని పరప్పనంగడి మునిసిపాలిటీలో హరిత కర్మ సేనకు చెందిన 11 మంది మహిళా కార్మికులు ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంటారు. వీరంతా కలిసి రూ. 25కంటే తక్కువగా పోగేసుకున్నారు. మొత్తం రూ. 250 జమకాగానే ఇటీవలే కేరళ లాటరీ టికెట్ కొన్నారు. కానీ ఈ లాటరీ టికెట్ రూ. 10 కోట్ల రూపాయల విలువైన జాక్పాట్ కొడుతుందని…కలలో కూడా ఊహించలేదు.
పూర్తిగా చదవండి..రూ.250టికెట్కు 10 కోట్ల లాటరీ ప్రైజ్.. నక్కతోక తొక్కిన మహిళా మున్సిపల్ కార్మికులు….!!
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు. అందరూ కలిసి డబ్బులు పోగేసుకున్నారు. రూ. 250 విలువ చేసే లాటరీ టికెట్ ను కొనుగోలు చేశారు. తొమ్మిది మంది తలో రూ. 25ఇచ్చారు. మరో ఇద్దరు రూ. 12.50వేసుకుని..టికెట్ కొనుగోలు చేశారు. ఆ విధంగా మున్సిపల్ కార్మికులైన మహిళలు డబ్బులు పోగేసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్కు జాక్పాట్ తగిలింది.
Translate this News: