New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T142012.059.jpg)
చైనాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 11 మంది చనిపోయారు. తూర్పు చైనా అంతటా, టైఫూన్ కామీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హునాన్ ప్రావిన్స్లోని హెంగ్యాంగ్ సిటీలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 6 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కామీ తుపాను చైనాను తాకడానికి ముందు ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలకు 34 మంది వరకు మరణిచారు.
తాజా కథనాలు