East Godavari: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్యకు గురైయ్యారు. ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన MPTC వర్షాబాలకృష్ణ 40 దారుణంగా చంపబడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Crime News: వైసీపీ MPTC దారుణ హత్య..!
అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ వర్షాబాలకృష్ణ దారుణ హత్యకు గురైయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
Translate this News: