New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/AP-CM-Chandrababu-1.jpg)
తాజా కథనాలు
సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం వారికి వివరించారు. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్ తదితరులు ఉన్నారు.