అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ ను రద్దుచేస్తాం..అఖిలేష్ యాదవ్!

కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకాన్ని అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రద్దు చేస్తామని సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.మళ్లీ పాత పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్‌ జరగేలా చర్యలు చేపడతామని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.

New Update
అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ ను రద్దుచేస్తాం..అఖిలేష్ యాదవ్!

మేము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో కేంద్ర ప్రవేశ పెట్టిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని సమాజ్ వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. మళ్లీ పాత పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్‌ జరగేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.. ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ X లో చేసిన ఓ పోస్ట్ లో ప్రకటించారు.ప్రస్తుతం దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు