Vishaka: విశాఖ ఎన్.అర్.ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి కేసులో కీలక పాత్ర పోషించిన ఎన్.అర్.ఐ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడి చేస్తామని చెప్పి ఓ బాధితుడి నుండి అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ చేశారు. అయితే, ఆ తరువాత పది మొహం చాటేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ మోసం చేశారని వాపోయాడు.
పూర్తిగా చదవండి..AP: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు.. ఎన్.అర్.ఐ ఆసుపత్రికి బిగుస్తున్న ఉచ్చు..!
విశాఖ ఎన్.అర్.ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి చేస్తామని ఓ వ్యక్తి దగ్గర అడ్వాన్స్ కింద రూ. 10 లక్షలు వసూల్ చేసి మొహం చాటేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడు పెంచారు. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
Translate this News: