Telangana News: ఇద్దరు భార్యల నామినేషన్.. ఏ భార్య సర్పంచ్ అంటే?
సిద్దిపేట జిల్లా అక్బర్పేట- భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే రజిత తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో సర్పంచ్ పదవికి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికైంది.
షేర్ చేయండి
Trump Comes To India?🔴LIVE : ఇండియాకు ట్రంప్? | Putin India Visit Updates | PM Modi | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/12/07/siddipet-2025-12-07-12-11-01.jpg)