RCB Vs PBKS Final🔴LIVE : కింగ్స్ vs ఛాలెంజర్స్ | IPL 2025 Final | Bangalore vs Punjab | Kohli | RTV
ఐపీఎల్ 2025లో ఢిల్లీపై విజయం సాధించి ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు చీటింగ్ చేసిందని సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ తన డబ్బులతో అంఫైర్లను కొనేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.