Accident: వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి..!

విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. వ్యాన్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

New Update
Accident: వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి..!

Vishaka: విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. వ్యాన్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

Advertisment
తాజా కథనాలు