Telangana Elections 2023: వాళ్లకు భయం పట్టుకుంది...అన్ని సర్వేలు కాంగ్రెస్ వైపే..ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

New Update
Telangana Elections 2023: వాళ్లకు భయం పట్టుకుంది...అన్ని సర్వేలు కాంగ్రెస్ వైపే..ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని..కాంగ్రెస్ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సానుకూల పవనాలు కాంగ్రెస్ సునామీగా మారి..తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గ్యారెంటీ అన్నారు. జాతీయ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడంతో..కేటీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసేఫ్ గోబెల్స్ ను మించిపోయారు.. బీఆర్ఎస్ నాయకులు అంటూ మండిపడ్డారు. బై బై కేసీఆర్...ఫాం హౌజ్లో రెస్ట్ తీసుకో అంటూ తెలంగాణ ప్రజలు చెబుతున్నారన్నారు. ఆర్టీవీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి:  బీఆర్ఎస్‎కు తిరుగులేదు…నాకెవరు అడ్డులేరు..గెలుపు నాదే ఆర్టీవీతో బల్కాసుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..!!

Advertisment
తాజా కథనాలు