వరల్డ్ డేషింగ్ బిజినెస్ మేన్ ,ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మైండ్ లో పురుగు మళ్లీ మెదిలింది. ఈ సారి పిట్టను తీసేస్తున్నాడు. అదేనండి ట్విటర్ పిట్ట బొమ్మ స్థానంలో ఎక్స్ ని పెడుతున్నాడు. దీంతో ఇప్పటి వరకు పిటపిటలాడిన పిట్ట ఇప్పుడు ఎలాన్ మస్క్ కొత్తలోగో పుణ్యమాని ఎగిరి ఎక్స్(X) అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిస్థితి చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..ట్విట్టర్ పిట్టను తీసేసిన మస్క్ …ఉద్యోగులకు పోలీసులతో ఎదురైన రిస్క్ ..!
వరల్డ్ డేషింగ్ బిజినెస్ మేన్ ,ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ఈ సారి మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు.ట్విటర్ లోగోను ‘X’గా మార్చారు.రీ బ్రాండ్ చేస్తున్న సమయంలో తాజా పరిణామం గురించి తెలియని పోలీసులు ట్విటర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.ఈ లోగో మార్పిడి నిర్ణయం మస్క్ దేనని తెలిసి ఖంగుతిన్నారు.
Translate this News: