TV Anchor : దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మధ్య నమోదు అవతున్నాయి. దీంతో జనం ఇళ్లనుంచిబయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోత, వడగాలులతో సతమతం అవుతున్నారు. సాయంత్రం 6 దాటుతేనే కాస్తంత చల్లగా ఉంటుంది.ఈ క్రమంలోనే దూరదర్శన్ ఛానెల్ కు చెందిన ఓ మహిళా యాంకర్ ఎండ వేడిమికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. వార్తలు చదువుతుండగానే కుర్చిలో స్పృహతప్పి పడిపోయింది. ఈ ఘటన దూరదర్శన్ కోల్ కతా బ్రాంచిలో జరిగింది.
పూర్తిగా చదవండి..TV Anchor : వార్తలు చదువుతూ స్పృహతప్పిన దూరదర్శన్ యాంకర్..ఏం జరిగిందంటే?
దేశంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. మండే ఎండలకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడంలేదు. ఈ క్రమంలోనే దూరదర్శన్ ఛానెల్ మహిళా యాంకర్ ఎండను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. వార్తలు చదువుతూ వెనక్కు పడిపోయింది. ఈ ఘటన దూరదర్శన్ కోల్ కతా బ్రాంచిలో జరిగింది.
Translate this News: