TSPSC: మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని… జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన ఈ పదవిలో పది నెలల పాటు కొనసాగుతారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యులను కూడా నియమించారు.
పూర్తిగా చదవండి..TSPSC: టీఎస్పీఎస్సీ తాజా మాజీలపై విచారణ?
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించారు. కాగా, లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ గత బోర్డు సభ్యులపై విచారణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
Translate this News: