Tribal University: ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమ్మక్క – సారక్క గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు లోకసభ ఆమోదం లభించింది. బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చిన అనంతరం బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించిన కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు బడ్జెట్లో కేంద్రం ఇప్పటికే రూ.889.7 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో కేంద్రం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Tribal University: ములుగులో ట్రైబల్ యూనివర్సిటీకి లోకసభ ఆమోదం
ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సమ్మక్క - సారక్క గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు లోకసభ ఆమోదం లభించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించిన కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
Translate this News: