TS Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ కి చెందిన పలువురు సెలెబ్రెటీలు హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..చిరంజీవి, రాంచరణ్, ఎన్టీఆర్ తోపాటు మన హీరోలు ఎక్కడ ఓటు వేయనున్నారో తెలుసా?
టాలీవుడ్ సెలబ్రెటీలు చిరంజీవి, రాంచరణ్, ఉపాసన, జూబ్లీహిల్స్ క్లబ్ లో రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓబుల్రెడ్డి స్కూల్ లో జూ.ఎన్టీఆర్, మణికొండ హైస్కూల్ లో ప్రభాస్, అనుష్క, బీఎస్ఎన్ఎల్ సెంటర్ లో అల్లు అర్జున్ తదితరులు ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
Translate this News: