New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/car.jpg)
తాజా కథనాలు
దుబ్బాక - గంగమ్మ గుడి వద్ద మద్యం మత్తులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. కారును ఆపి అందులో ఉన్న విష్ణు, మహమ్మద్ రషీద్ అనే ఇద్దరు యువకులపై దాడి చేసి, కారును ద్వంసం చేశారు. పాత కక్షల కారణంగా దాడి చేసినట్టు గుర్తించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.