TGPSC Group 2: గ్రూప్-2 పరీక్ష వాయిదాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగుల ఆందోళనతో పరీక్షను వాయిదా వేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్సీకి ప్రభుత్వం సూచించే అవకాశం ఉందని సమాచారం. గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు ఒకదాని వెంట మరొకటి ఒకటి ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. రెండు పరీక్షలకు సిలబస్ వేర్వురుగా ఉండడంతో తాము ఒకే సారి ఎలా ప్రిపేర్ కావాలని.. వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా?
తెలంగాణలో ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉన్న గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. జులై 17 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల వినతి మేరకు పరీక్షను వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Translate this News: