ఫలించిన పొంగులేటి, భట్టి బుజ్జగింపు! ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోట్ల నాగేశ్వర్ రావు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పొంగులేటి, తుమ్మల, భట్టి తదితర జిల్లా ముఖ్య నేతల బుజ్జగింపుతో ఆయన వెనక్కి తగ్గారు. ఈ రోజు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. By Nikhil 29 Apr 2024 in ఖమ్మం తెలంగాణ New Update Follow Us షేర్ చేయండి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి