బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిన్న బోనం ఎత్తారు. ఆమె గ్రామం వంచనగిరిలో నిన్న జరిగిన కోట గండి మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాన్ని స్వయంగా ఎత్తుకుని ఆలయం వరకు వెళ్లారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.

బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ
New Update
#konda-surekha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe