సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం-LIVE

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్-2 ను ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి, రాజీవ్ కెనాల్ లోకి నీళ్లు వదిలారు.

New Update
సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం-LIVE

Advertisment
తాజా కథనాలు