ఉరవకొండలో అక్రమాలు.. పయ్యావుల కేశవ్ ఫైర్

ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఇంటి పట్టాలను పంపిణీ చేశాడని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Andhra Pradesh: అమరావతికి రూ.15,000 కోట్లు.. కేంద్రానికి ఆర్థిక మంత్రి పయ్యావుల రిక్వెస్ట్
New Update
#payyavula-keshav
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe