Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్లో భారత యువకుడి మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించారు. రష్యా ఆర్మీ దగ్గర హెల్పర్గా పని చేస్తున్న అశ్విన్ భాయ్ ఈ నెల 21న వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించారు. రష్యా ఆర్మీ దగ్గర హెల్పర్గా పని చేస్తున్న అశ్విన్ భాయ్ ఈ నెల 21న వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
జనసేన పశ్చిమ రాజకీయం వేడెక్కుతోంది. టికెట్ కేటాయింపు విషయంలో విజయవాడ కేంద్రంగా జనసైనికులు బాహాబాహికి దిగారు. పార్టీ పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్, గయాజుద్ధీన్ వర్గం ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇరాన్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని జైష్ అల్ అదిల్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడి చేయగా.. ఇరాన్లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాక్ ప్రతిదాడి చేసింది. అటు పాక్ రాజధాని ఇస్లామాబాద్లో హై అలెర్ట్ ప్రకటించారు.
ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం మొదలై వందరోజులు గడిచింది. ఈ సందర్భంగా హమాస్ తమ దగ్గర ఉన్న బందీలతో మాట్లాడించింది. వెంటనే తమను విడిపించాలని...లేకపోతే చనిపోయేలా ఉన్నామని బందీలు అన్నారు.
2022లో రష్యా-యుక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మధ్యలో ఒక నాలుగు గంటలు యుద్ధం నిలిచిపోయింది. రష్యా, యుక్రెయిన్తో మోదీ మాట్లాడడం వల్ల అలా నిలిపివేశారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
''వర్మ గారు మీరు నా పోస్ట్ కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్ కి కూడ గురయ్యాను ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది...'' అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఆర్జీవీ కి మరో కౌంటర్ ఇచ్చారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎవరు ఎంత చెప్పినా ఇరు వర్గాలు వార్ ను ఆపడం లేదు. సంధికి కూడా ఒప్పుకోవడం లేదు. హమాస్ ను మట్టుబెట్టేంతవరకు ఊరుకునేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ క్రమంలో హమాస్ అతి పెద్ద కమాండ్ సెంటర్ ను బయటపెట్టింది.
ఏం జరిగినా...ఎవ్వరిడగినా...ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్ సైన్యం చంపేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.
ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అంతం అవడం లేదు. ఇరు వర్గాలు మంకు పట్టు పట్టుకుని కూర్చున్నాయి. వార్ ఆపడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. దీనికి భారత్ కూడా తన వంతు ఓటేసింది.