Vaikunta Ekadashi: నేడు ముక్కోటి ఏకాదశి..ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేది ఇందుకేనట..!!
హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండగలు చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.