MLA Prasanna Kumar : లక్షిత తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది..వైసీపీ ఎమ్మెల్యే!
తిరుమల అలిపిరి దారిలో చిన్నారి లక్షిత మృతి పై నెల్లూరు జిల్లా కోవూరు వైసీసీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చిన్నారి మృతి వెనుక తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటూ పేర్కొన్నారు.
/rtv/media/media_library/vi/axC1aIbHoXk/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nallapu-jpg.webp)