రహదారులు రక్తసిక్తం.. 2 ఘోర ప్రమాదాలు, ఏడుగురి మృతి
రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ప్రమాదాలు తీవ్ర విషాధాలకు కారణమయ్యాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
/rtv/media/media_library/vi/ojag2_so38g/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-95-2-jpg.webp)