రహదారులు రక్తసిక్తం.. 2 ఘోర ప్రమాదాలు, ఏడుగురి మృతి
రోజూ ఎక్కడో ఓ చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ప్రమాదాలు తీవ్ర విషాధాలకు కారణమయ్యాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు.