ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి తల్లి సత్యనారాయణమ్మ (66) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. తల్లి మరణం గురించి తెలియగానే.. తాడే పల్లిలో ఉన్న మంత్రి రాజా వెంటనే తుని వెళ్లారు. మంత్రి తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు..
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ap-minister-dadisetti-raja-mother-Satyanarayanamma-passed-away.webp)