మారని పాకిస్థాన్ వక్రబుద్ధి.. భారత్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం!
కుక్క తోక వంకరన్నట్టు, టెర్రరిజం విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా పాకిస్థాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను దేశంలోకి పంపే కుట్రలకు తెరతీసింది. నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది.