Telangana Elections: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాళ్ల దాడి.. పలువురికి గాయాలు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీల శ్రేణులతో పాటు.. రోడ్డుపై వెళ్తున్న వారికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
Telangana Elections: కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగనున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సారథులు కేసీఆర్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ముగ్గురి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల పోరు హోరెత్తుతోంది.
Election Commission: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. ఇకపై వారికి కూడా..
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేసే వృద్ధులు, వికలాంగులు, పేషెంట్లకు సహాయకులుగా వచ్చే వారికి కూడా ఇంక్ వేయాలని నిర్ణయించింది ఈసీ. ఈ సహాయకులకు కుడి చేతి చూపుడు వేలికి ఇంక్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Telangana Elections: తెలంగాణలో కీలక నేతల ఆస్తులు.. వారిపై ఉన్న కేసులు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలకు చెందిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ నామినేషన్ అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, కేసలు వివరాలను పేర్కొన్నారు.
తెలంగాణలో 80 శాతం కాంట్రాక్టులు మెఘాకే.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. 'నేను తినను.. ఇంకొకరిని తిననివ్వను అన్న మోదీకి ఇప్పుడు ఏమైంది. కేసీఆర్ మొత్తం తింటూనే ఉన్నారు.. మోదీ చూస్తేనే ఉన్నారు.. మరి ఏం చేస్తున్నారు మీరు' అంటూ ప్రదాని మోదీని ప్రశ్నించారు షర్మిల.
Ponguleti: నమ్ముకున్న వారందరికీ న్యాయం చేస్తా.. కాంగ్రెస్ ను గెలిపిస్తా: పొంగులేటి సంచలన ఇంటర్వ్యూ
ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రానుందని కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టికెట్లు దక్కని. అవకాశం రాని నేతలకు అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Telangana: ప్రజలు సంతలో గొర్రెలు కాదు.. కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేసిన పొంగులేటి..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పాలేరులో తనను ఓడించేందుకు కందాల ఉపేందర్ రెడ్డికి రూ. 100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఎవరిని నమ్మాలో ప్రజలకు తెలుసునని అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Revanth-and-Sharmila-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Congress-Minority-Declarati-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Brs-vs-Congress-Clashhes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-Political-Leaders-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/1-3.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CEC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-Politics-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/YS-Sharmila-New-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ponguleti-Interview-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ponguleti-Srinivas-Reddy-1-jpg.webp)