వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు..తేల్చి చెప్పిన నిమ్మల రామానాయుడు.!
టిడ్కో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు సేకరణ పేరుతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
/rtv/media/media_library/vi/33G5VeJBxdo/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/nimmala-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/arrest-1-jpg.webp)