Tamilanadu Train Fire: ఘోర రైలు ప్రమాదం, 8మంది మృతి?
తమిళనాడులో ఘోరరైలు ప్రమాదం జరిగింది. మధురై రైల్వే స్టేషన్ లో కోచ్ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది.
తమిళనాడులో ఘోరరైలు ప్రమాదం జరిగింది. మధురై రైల్వే స్టేషన్ లో కోచ్ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది.
తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని కురుకుడిలోని ప్రముఖ ఆలయాలుగా పేరొందిన మహా మరియమ్మన్, నాగమ్మన్ గుడికి భక్తులు నలుమూలల నుంచి వస్తూంటారు. ప్రస్తుతం ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది భక్తులు టమాటాల ధరలు తగ్గాలని మొక్కుకున్నారు. ప్రత్యేకంగా 508 టమాటాలతో మాల తయారు చేసి అమ్మవారి మెడలో వేశారు. అమ్మవారికి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు..