Suryapet Murder: వాన్ని చంపండి.. మనవళ్లను రెచ్చగొట్టిన నానమ్మ.. సూర్యాపేట కేసులో సంచలన విషయాలు!
సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మనే హత్యకు పరోక్షంగా కారణమని పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆమె కృష్ణనను చంపేయమని కొడుకు, మనవళ్లను రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది.