Andhra Pradesh: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. వాలంటీర్లకు శానిటేషన్ బాధ్యతలు?
మున్సిపల్ కార్మికుల ధర్నా నేపథ్యంలో శానిటేషన్ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయినట్లు అధికారిక సమాచారం అందుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ttd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Andhra-Pradesh-jpg.webp)