Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ ఇవే..!!
అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 22 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, నర్సాపూర్, కాచిగూడ, నుంచి కొల్లాం, కొట్టాయం మధ్య నడపనున్నట్లు తెలిపింది.