Reliance JIO : మరో సంచలనానికి తెరలేపుతున్న రిలయన్స్..అందరి ఫోకస్ 5జీ ఫోన్ల మీదే..!!
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుంది. జియో నుంచి త్వరలోనే కొత్త డివైస్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. రేపు (ఆగస్టు 28) సోమవారం జరగనున్న కంపెనీ వార్షిక సదస్సుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దీనికి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డివైస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ambaniii-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/agm-2023-jpg.webp)